Breaking News

పట్టాలు తప్పిన రైలు..


Published on: 29 Dec 2025 11:45  IST

మెక్సికో దేశ దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలోని ఆసున్సియోన్ ఇక్స్టాల్టెపెక్ సమీపంలోని నిజాండా ప్రాంతంలో ఇంటర్‌ఓషియానిక్ రైలు పట్టాలు తప్పి ఘోరప్రమాదం జరిగింది.ఈదుర్ఘటనలో 13 మంది మృతి చెందగా,98 మంది గాయపడ్డారు.వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది.రైలులో సుమారు 250మంది ప్రయాణికులు (241 ప్రయాణికులు, 9 మంది సిబ్బంది)ఉన్నారు.ఓక్సాకా-వెరాక్రూజ్ మధ్య లైన్ Z మార్గంలో కర్వ్ తీసుకుంటుండగా రైలు పట్టాలు తప్పి దాదాపు 7 మీటర్ల లోతైన గుంటలో పడిపోయింది.

Follow us on , &

ఇవీ చదవండి