Breaking News

అధైర్య పడొద్దు.. అండగా ఉంటా..


Published on: 08 Jan 2026 12:21  IST

ఎవరూ అధైర్య పడొద్దు అండగా ఉంటానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దాసారం గుడిసె వాసులకు భరోసా ఇచ్చారు. ఇటీవల సనత్‌నగర్‌లోని దాసారం బస్తీలో గుడిసెవాసులను ఖాళీ చేయాలని కొంతమంది భయబ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు తలసానికి విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే బుధవారం అధికారులతో కలిసి దాసారం గుడిసెల్లో పర్యటించి స్థానిక గుడిసెవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తలసాని మాట్లాడుతూ..

Follow us on , &

ఇవీ చదవండి