Breaking News

గాల్లో ఉండగానే నేలరాలుతున్న పక్షులు..


Published on: 12 Jan 2026 14:59  IST

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో చేపల చెరువుల దగ్గరకు ప్రతి ఏడాది నైజీరియా దేశం నుంచి పక్షులు వలస వస్తాయి. ఇక్కడ కొన్నాళ్లు సరదాగా గడిపి తిరుగు ప్రయాణం అవుతాయి. అయితే ఇలా విదేశాల నుంచి వచ్చిన పక్షులతో పాటు స్వదేశీ పక్షులపై కన్నేసిన కొందరు వేటగాళ్ళు.. వాటిని యథేచ్ఛగా వేటాడుతున్నారు. పక్షులపై తుపాకుల మోత మోగిస్తున్నారు. నిబంధనలు బేఖాతరు చేసి ఇష్టారీతిన నాటు తుపాకులతో చేపల చెరువుల దగ్గర హల్ చల్ చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement