Breaking News

ఢిల్లీ ఐటీ యువకుడి మృతి..


Published on: 19 Jan 2026 18:08  IST

ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నొయిడా ప్రాంతంలో శుక్రవారం రాత్రి నీటికుంటలో పడి 27 ఏళ్ల యువరాజ్ మెహతా అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తన కుమారుడు చనిపోయాడని యువరాజ్ తండ్రి ఆరోపించారు. ఈ క్రమంలో తాజాగా.. యువరాజ్ మృతి ఘటనలో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. యువరాజ్ మెహతా మరణానికి గుండెపోటే అసలు కారణమని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది.

Follow us on , &

ఇవీ చదవండి