Breaking News

రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన క్రేన్‌..మహిళ మృతి


Published on: 18 Jul 2025 18:36  IST

కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూసాపేటకు చెందిన దాసరి లావణ్య ప్రశాంత్ నగర్‌లో హౌస్‌ కీపింగ్‌ పనిచేస్తుంది. గురువారం తెల్లవారుజామున డ్యూటీ కి వెళ్లే క్రమంలో మూసాపేట వద్ద రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన క్రేన్ (TS 08F 3436) వాహనం ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన లావణ్య.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.

Follow us on , &

ఇవీ చదవండి