Breaking News

బియ్యానికి గోడౌన్లు సిద్ధం చేయండి


Published on: 11 Nov 2025 13:30  IST

ప్రజాపంపిణీ అవసరాల కోసం సీఎంఆర్‌ బియ్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన గోడౌన్లను ముందుగానే సిద్ధం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అధికారులను ఆదేశించారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో పౌర సరఫరాలశాఖకు 20 లక్షల టన్నులు, భారత ఆహార సంస్థకు 14 లక్షల టన్నుల సీఎంఆర్‌ బియ్యం నిల్వ కోసం గోడౌన్లు అవసరమవుతాయని తెలిపారు. సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో రాష్ట్ర రైస్‌ మిల్లర్ల ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి