Breaking News

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి...


Published on: 11 Nov 2025 17:24  IST

జనవరి లో వచ్చే సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లడానికి ప్రయాణికులు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా అప్రమత్తమై టికెట్లు బుక్ చేస్కుంటున్నారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు.. ట్రైన్ టికెట్లు బుక్ చేస్కోవడానికి పోటీపడటంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.‌ ముందస్తు రిజర్వేషన్‌కు విండో ఓపెన్ అయిందో లేదో టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. జనవరి 9వ తేదీకి సంబంధించిన టికెట్లు పూర్తై.. రిగ్రెట్, వెయిటింగ్ అని చూపిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి