Breaking News

రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పదంగా మృతి


Published on: 14 Nov 2025 18:28  IST

తిరుమల వేంకటేశ్వర సన్నిధిలో నోట్ల లెక్కింపు జరిగే పరకామణి చోరీ కేసు లో ఫిర్యాదుదారు సతీష్‌ అనుమానస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది. టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌ మృతదేహాం తాడిపత్రి రైల్వే ట్రాక్‌ పై పడి ఉండడాన్ని పోలీసులు గమనించారు.కేసును తీవ్రంగా పరిగణించిన కూటమి సర్కార్‌ సీబీఐ విచారణకు ఆదేశించడంతో అధికారులు ఇటీవల విచారణను వేగవంతం చేశారు. దీంట్లో భాగంగా మాజీ ఏవీఎస్‌వో సతీష్‌ అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతుంది .

Follow us on , &

ఇవీ చదవండి