Breaking News

ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.50 లక్షల వరకు టోకరా!


Published on: 31 Dec 2025 14:38  IST

రైల్వే, నేవీ, ఎన్ఎస్ఈఎల్లో ఉద్యోగాలు ఇప్పి స్తానని నమ్మించి సుమారు రూ.50 లక్షలు కాజేసిన వ్యక్తి‌పైన, అతనికి సహకరిం చిన మరో వ్యక్తి‌పైన నాలుగో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు, బాధి తులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపట్నంకు చెందిన కోట అరుణ కుమార్ ఎంఈఎస్‌లో పనిచేస్తున్న విజయ్ రాజుతో పరిచయం ఉంది. దీంతో విజయ్ రాజు పనిచేస్తున్న రైల్వేస్టేషన్ రోడ్డులో గల ఎంఈఎస్ ఆఫీస్ కి కోట అరుణ కుమార్ వస్తుండేవాడు. 

Follow us on , &

ఇవీ చదవండి