Breaking News

ఎమ్మెల్యే ప్రసాద్ మండిపాటు..


Published on: 31 Dec 2025 15:00  IST

కొందరు వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ మండిపడ్డారు. టీడీపీ అర్బన్‌ కార్యాలయంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 126 మంది క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌చార్జులకు ఎమ్మెల్యే ప్రశంసా పత్రాలు అందించారు ఆయన మాట్లాడుతూ... సుపరిపాలన కార్యక్రమాన్ని అనంతపురం పార్లమెంట్‌లోనే అర్బన్‌ నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపారన్నారు. సూపర్‌ సిక్స్‌-సూపర్‌ హిట్‌ సభ విజయవంతం చేశారన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి