Breaking News

ఏపీ కేబినెట్ భేటీ..పలు కీలక అంశాలపై చర్చ


Published on: 08 Jan 2026 11:42  IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  అధ్యక్షతన ఇవాళ(గురువారం) ఏపీ సచివాలయంలో మంత్రి మండలి సమావేశం (AP Cabinet Meeting) జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చిస్తున్నారు. దాదాపు 38కు పైగా అజెండా అంశాలపై మంత్రివర్గ సమావేశంలో సీఎం మాట్లాడుతున్నారు. ఏపీ లాజిస్టిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు ఆమోదం తెలపనుంది. ఎంఎస్‌ఎంఈ పరిధిలో ఏపీ క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement