Breaking News

స్కిల్‌లో కేసు నిల్


Published on: 13 Jan 2026 10:49  IST

2014-19 నడుమ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర యువతలో నైపుణ్యాన్ని పెంచి ఉపాధి అవకాశాలను కల్పించడానికి నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. ఇందుకోసం సీమెన్స్‌ కంపెనీతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.3,356 కోట్ల విలువైన ప్రాజెక్టులో సీమెన్స్‌ వాటా 90 శాతం, మిగతా పది శాతం ప్రభుత్వ వాటాగా పేర్కొన్నారు. 2019లో వచ్చిన జగన్‌ ప్రభుత్వం ఈ కార్పొరేషన్‌ నిధులు దుర్వినియోగమయ్యాయని కేసు (క్రైం నంబరు 29/2021) నమోదు చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement