Breaking News

తిరుమలపై వైసీపీ కుట్ర: భాను ప్రకాశ్‌


Published on: 13 Jan 2026 16:14  IST

హిందువుల పవిత్ర క్షేత్రమైన తిరుమల లక్ష్యంగా వైసీపీ శక్తులు వ్యవస్థీకృత కుట్రలు చేస్తున్నాయని టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాశ్‌ రెడ్డి ఆరోపించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు కిలారు దిలీప్‌, అడ్డూరి శ్రీరామ్‌తో కలసి విలేకర్లతో మాట్లాడారు. దేవ దేవుడి సొమ్ము దొంగిలిస్తే... అదేదో చిన్న దొంగతనంగా అభివర్ణిస్తూ, దొంగలించిన వ్యక్తినే స్వామి భక్తుడిని చేశారంటూ మండిపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement