Breaking News

నైనీ టెండర్లు రద్దు


Published on: 19 Jan 2026 12:52  IST

ఒడిశాలోని నైనీ కోల్‌ బ్లాక్‌ టెండర్లను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. ఈ మేరకు సింగరేణి అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అయితే బొగ్గు గని కోసం టెండర్లు పిలిచిందీ, టెండర్‌ నిబంధనలు విధించిందీ.. సింగరేణి పాలక మండలి మాత్రమేనని, ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. దేశంలోని ఇతర ప్రభుత్వరంగ సంస్థలు బొగ్గు బ్లాకుల కోసం ఏ నిబంధనలు విధించాయో అధ్యయనం చేసి.. తిరిగి టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి