Breaking News

నిజమైన అనుభవం ఉన్నోళ్లకే సింగరేణి టెండర్‌!


Published on: 19 Jan 2026 14:13  IST

సింగరేణిలో జరుగుతున్న బొగ్గు గనుల టెండర్‌ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉందని, నిజమైన అనుభవజ్ఞులకే ఇస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం అణాపైసా అవినీతికి కూడా అవకాశం ఇవ్వదని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రులపై వార్తలు రాసేముందు తన వివరణ తీసుకోవాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం రూరల్‌ మండలం మద్దులపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి