Breaking News

110 ఏళ్ల చెట్టుకు తిరిగి జీవం పోసే యత్నం..


Published on: 28 May 2025 16:11  IST

తూర్పు గోదావరిజిల్లాలో వినాయకుని గుడి పునర్నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో అక్కడ ఉన్న 110 ఏళ్ల నాటి రవి చెట్టును తొలిగించాల్సి వచ్చింది. ఐతే అంత పురాతన చెట్టును ఎలాగైనా బ్రతికించాలని గ్రామస్తులు నిర్ణయించారు. కడియం మండలంలో కొత్తపల్లి మూర్తి రసాయన చర్య ద్వారా తొలగించిన చెట్లను తిరిగి బ్రతికిస్తున్నట్లు తెలుసుకుని ప్రత్యేక జాగ్రత్తలతో చెట్టును కడియం తరలించారు. ఈ రావి చెట్టు మల్లి చిగురించటానికి నెల నుంచి 3 నెలల సమయం పడుతుందని చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి