Breaking News

ఏసీబీ డీజీకి పీఎస్‌ఎం మెడల్‌


Published on: 03 Jun 2025 14:22  IST

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ విజయ్‌కుమార్‌కు ప్రెసిడెంట్‌ మెడల్‌ ఫర్‌ డిస్టింగ్విష్డ్‌ సర్వీస్‌ (పీఎస్‌ఎం)ను సీఎం రేవంత్‌రెడ్డి బహూకరించారు. సంగారెడ్డి ఎస్పీ ఎం రమణకుమార్‌కు పీఎస్‌ఎంను సీఎం బహూకరించారు. వీరితో పాటు మరో 10 మందికి మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీసెస్‌ (ఎంఎస్‌ఎం), 19 మందికి గ్యాలంట్రీ మెడల్స్‌ను ప్రదానం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

Follow us on , &

ఇవీ చదవండి