Breaking News

తుని కేసుపై సర్కార్ క్లారిటీ


Published on: 03 Jun 2025 18:24  IST

తుని కేసును కింది కోర్టు కొట్టివేయడంతో హైకోర్టుకు వెళ్లాలంటూ నిన్న (సోమవారం) ఇచ్చిన ఉత్తర్వులపై నేడు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అధ్యయనం చేసింది. దీనికి సంబంధించి ఎవరు బాధ్యులు అనేదానిపై పరిశీలన చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. తుని కేసును కొట్టివేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లే ఆలోచన ప్రభుత్వానికి లేదు అని అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు.

Follow us on , &

ఇవీ చదవండి