Breaking News

అందరూ ఉన్నా..అనాథలుగానే మిగిలిపోతున్నారు


Published on: 05 Jun 2025 18:40  IST

మానసిక అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేర్పించిన తర్వాత కుటుంబసభ్యులు చేతులు దులుపేసుకుంటున్న ఘటనలు చాలా ఉంటున్నాయి. కొందరు రోగుల విషయంలో.. చికిత్స ఎలా జరుగుతుంది ? తమ వారి ఆరోగ్యం ఎలా ఉంది ? అని కనీస వాకబు చేసే వారు కూడా ఉండరు. అంతేకాదు. చికిత్స పూర్తయి, రోగం నయమై మామూలు మనిషిగా మారిన వారిని ఇంటికి తీసుకెళ్లే వారూ ఉండరు.దీంతో మానసిక అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన చాలామంది చివరికి ఎవరూ లేని అనాథలుగా మిగులుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి