Breaking News

నేరుగా విత్తే సాగుతో అధిక లాభాలు..!


Published on: 25 Jun 2025 17:09  IST

నేరుగా విత్తే సాగుతో అధిక లాభాలు గడించవచ్చని భారతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్‌ మహేంద్రకుమార్‌, డాక్టర్‌ సురేఖ అన్నారు. బుధవారం త్రిపురారం మండలంలోని కంపసాగర్‌ కేవీకేలో ఎస్‌బీఐ సౌజన్యంతో రాజేంద్రనగర్‌లోని భారతీయ పరిశోధన స్థానం వారు నిర్వహించిన మెట్ట వరి సాగుపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. నేరుగా విత్తే పద్ధ‌తి ద్వారా కూలీల కొరత అధిగమించడమే కాకుండా అధిక లాభాలు గడించడానికి ఆస్కారం ఉందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి