Breaking News

పాస్‌పోర్ట్ సేవల్లో కీలక మార్పులు..మరింత ఈజీ


Published on: 01 Jul 2025 17:50  IST

గతంలో పాస్ పోర్టు కావాలంటే నిబంధనల ప్రక్రియ చాాలా ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం పాస్ పోర్టు సేవ 2.0 అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు వేగంగా, సులభంగా సేవలందించడం దీని ప్రధాన ఉద్దేశం. పాస్ పోర్టు సేవ (పీఎస్ఫీ) 2.0ను విదేశాంగ మంత్రి జై.శంకర్ ఈ ఏడాది జూన్ 24న భారతీయులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పాస్ పోర్టు సేవా దివస్ సందర్భంగా ఈ కొత్త విధానం అమలు చేశారు. దీనిలో భాగంగా ఇక నుంచి ఇ-పాస్ పోర్టులను జారీ చేస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి