Breaking News

నిన్నటి ఆయుధాలతో నేటి యుద్ధం గెలవలేము..


Published on: 16 Jul 2025 14:53  IST

భారత రక్షణ సామర్థ్యాలపై సీడీఎస్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి టెక్నాలజీని వినియోగించి ఇవాళ యుద్ధం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అందువల్ల భారత దేశం తన రక్షణ సామర్థ్యాలను ఆధునీకరించుకోవాల్సిన తక్షణ అవసరం ఉందన్నారు. ఢిల్లీలో జరిగిన రక్షణ రంగానికి సంబంధించిన వర్క్ షాప్ లో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మోడరన్ వార్ ఫేర్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రాముఖ్యతను వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి