Breaking News

పహల్గాం పర్యాటకుల కెమెరాలో భయానక దృశ్యం


Published on: 28 Apr 2025 22:30  IST

పహల్గాం ఉగ్రవాద దాడికి సంబంధించిన కొత్త వీడియో ఒకటి బయటకొచ్చింది. ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుపుతున్నప్పుడు దీనిని ఒక పర్యాటకుడు తన జిప్ లైన్‌లో బంధించాడు. ఇది 28 మందిని బలిగొన్న దాడి యొక్క క్రూరత్వానికి నిలువెత్తు సాక్షిగా మారింది.ఈ వీడియో తీసిన వ్యక్తికి కింద జరుగుతున్న మారణకాండ గురించి అస్సలు తెలియలేదు. రోప్ వే లో ప్రయాణిస్తూ ఆ మధురానుభూతిని ఎంజాయ్ చేస్తున్నాడే తప్ప..కింద ఏం జరుగుతుందన్న విషయంపై ఆయన దృష్టి పెట్టలేదు.

 

Follow us on , &

ఇవీ చదవండి