Breaking News

ఉగ్రదాడిలో ఓ మాజీ పాక్ పారా కమాండో


Published on: 29 Apr 2025 15:42  IST

పాక్ నయవంచన, ఉగ్రమూకలకు చేయుతనిస్తున్న వైనం మరోసారి పక్కా ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. పహల్గాం దాడిలో ప్రధాన నిందితుడు   పాక్ పారా మిలిటరీ కమాండో అయిన మూసా ఆ తరువాత లష్కరే తాయిబా ఉగ్ర సంస్థలో చేరాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఎల్‌ఈటీని బలోపేతం చేసేందుకు, కశ్మీర్‌లో అరాచకం సృష్టించేందుకు పాక్ ఆర్మీ స్వయంగా మూసాను ఎల్‌ఈటీకి పంపి ఉంటుందని చెబుతున్నారు.ఉగ్రకార్యకలాపాల కోసం కశ్మీర్‌లోని బుడ్గామ్ జిల్లాను ఎంచుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి