Breaking News

త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ


Published on: 30 Apr 2025 10:41  IST

ప్రశాంత కశ్మీరంలో పాకిస్థాన్‌ ఉగ్రమూకలు రాసిన నెత్తుటి గీతలకు బదులు తీర్చుకొనే సమయం ఆసన్నమైంది? ఉగ్రమూకలను తుదముట్టించే విషయంలో అనుసరించాల్సిన పద్ధతులు, లక్ష్యాలు, సమయం ఎలా సమస్తం అన్ని అంశాల్లో సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) సహా త్రివిధ దళాల అధిపతులతో తన నివాసంలో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి