Breaking News

రేవంత్‌ సర్కార్ మరో కీలక నిర్ణయం..


Published on: 31 Oct 2025 15:31  IST

రేవంత్‌రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి పదవి కోసం ఎదురు చూసిన మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు లకు కార్పొరేషన్ చైర్మన్ల పదవులని కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్‌రెడ్డిని నియమించింది.కేబినెట్‌ హోదాతో తెలంగాణ ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. 6 గ్యారెంటీల అమలు బాధ్యతని సుదర్శన్‌రెడ్డికి అప్పగించింది కాంగ్రెస్ సర్కార్. అయితే, మంత్రి పదవిని సుదర్శన్‌రెడ్డి ఆశించారు.

Follow us on , &

ఇవీ చదవండి