Breaking News

ఓడే సీటులో ప్రచారమెందుకని నిట్టూర్పు


Published on: 01 Nov 2025 11:58  IST

ఉప ఎన్నికలో గెలుపు అవకాశాలు రోజు రో జుకు తగ్గిపోతున్నాయన్న భావన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మె ల్యేల్ల్లో పెరిగిపోతున్నది. ఓడిపోయే సీటులో ప్రచారం ఎందుకన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం పార్టీ ఇటీవల డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. మంత్రులతోపాటు బస్తీలకు, డివిజన్లకు ఎమ్మెల్యేలతో కూడా ప్రచార కమిటీలు వేసింది. అయితే, కొందరు ఎమ్మెల్యేలు ఉప ఎన్నిక ప్రచారం విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి