Breaking News

నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు..


Published on: 01 Nov 2025 14:31  IST

విట్ యూనివర్సిటీ కాన్వకేషన్‌లో సుప్రీంకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి నగరం రైతుల కష్టం, వారి త్యాగంపై నిర్మింపబడుతోందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత అతి సుదీర్ఘంగా రాజధాని అమరావతి కోసం ఇక్కడి రైతులు పోరాటం చేశారని తెలిపారు. న్యాయవ్యవస్థపై రైతులు నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టారని ఈ సందర్భంగా ఎన్వీ రమణ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి