Breaking News

వికసిత భారత్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు..


Published on: 03 Nov 2025 18:19  IST

భారత దేశ ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమలే కీలకమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఇక్కడి ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే కొనసాగిస్తామని తెలిపారు.విశాఖ ఉక్కును గాడిలో పెట్టడానికి, పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.1140 కోట్ల ప్యాకేజీ అందించిందని పేర్కొన్నారు.మోదీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే భారతదేశం నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి