Breaking News

మంత్రి నారాయణ దుబాయ్ పర్యటన..


Published on: 05 Nov 2025 11:20  IST

ఏపీకి పెద్దఎత్తున పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు విదేశాల్లో పర్యటిస్తున్నారు. ప్రముఖ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలను కలుస్తూ పెట్టుబడులకు ఏపీ అనువైన ప్రాంతమని చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు దుబాయ్‌లో, మంత్రి లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించి ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఫోకస్‌ పెట్టారు. ఇప్పుడు తాజాగా మంత్రి నారాయణ బృందం రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం దుబాయ్‌లో పర్యటిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి