Breaking News

నాలుగో టీ 20లో భారత్ ఘన విజయం


Published on: 06 Nov 2025 17:45  IST

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో 48 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో వెళ్లింది. భారత్‌ నిర్ధేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్ చతికిలపడింది. 168 పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్‌ 18.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌(30), మాథ్యూ షార్ట్‌(25) ఘనమైన ఆరంభాన్ని ఇచ్చినప్పటికి మిడిలార్డర్‌ విఫలం కావడంతో ఆసీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి