Breaking News

ధోనీ, విరాట్‌ బాటలోనే రోహిత్‌ శర్మ..!


Published on: 08 May 2025 15:57  IST

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బుధవారం అకస్మాత్తుగా సోషల్‌ మీడియా వేదికగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. రోహిత్ నిర్ణయం అభిమానులను షాక్‌ గురి చేసింది. మహేంద్రసింగ్‌ ధోనీ సైతం 2014లో రిటైర్మెంట్‌ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలు ముంచెత్తాడు. విరాట్‌ కోహ్లీ సైతం 2022లో హఠాత్తుగా టెస్ట్‌ జట్టు కెప్టెన్సీని వదులుకున్నాడు. ప్రస్తుతం రోహిత్‌ ఓ అడుగు ముందుకేసి కెప్టెన్సీతో పాటు టెస్టు ఫార్మాట్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 

Follow us on , &

ఇవీ చదవండి