Breaking News

అమరావతి తాజా భద్రతా సమీక్ష:


Published on: 08 May 2025 21:51  IST

ఆపరేషన్ సిందూర్ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేసేందుకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్రతో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పూర్తి స్థాయి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అమలు చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి