Breaking News

తిరుమలలో ఇకపై చైనీస్ ఫుడ్ బ్యాన్..!


Published on: 09 May 2025 14:24  IST

తిరుమలలో భక్తులకు శుభ్రత, నాణ్యమైన భోజనం కల్పించేందుకు హోటల్ నిర్వాహకులు కట్టుబడి పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచించారు. భోజనంలో చైనీస్ వంటకాలు నిషేధించాలని, తెలుగు సాంప్రదాయం ప్రతిబింబించేలా సిబ్బంది ప్రవర్తన ఉండాలని అన్నారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని హోటళ్లలో శుభ్రత,తాగునీటి సదుపాయం, వ్యర్థాల వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి