Breaking News

ఆర్మీ గురించి పోస్ట్‌ పెట్టిన విరాట్‌ కోహ్లీ!


Published on: 09 May 2025 16:42  IST

ప్రస్తుతం భారత్‌, పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, దాడి ప్రతిదాడుల మధ్య  టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఇండియన్‌ ఆర్మీ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్‌ పెట్టాడు. “ఈ క్లిష్ట సమయాల్లో మన దేశాన్ని తీవ్రంగా రక్షించినందుకు మన సాయుధ దళాలకు మేం సంఘీభావం తెలియజేస్తున్నాం. వారికి నా సెల్యూట్‌. మన వీరుల అచంచల ధైర్యసాహసాలకు, మన గొప్ప దేశం కోసం వారు, వారి కుటుంబాలు చేసే త్యాగాలకు  మేం ఎప్పటికీ రుణపడి ఉంటాం. జై హింద్” అంటూ కోహ్లీ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టాడు.

Follow us on , &

ఇవీ చదవండి