Breaking News

ఆ ప్రాంత అభివృద్ధి రాంప్రసాద్‌కూ ముఖ్యమే..


Published on: 29 Dec 2025 17:56  IST

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి మార్పుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురవడం చర్చనీయాంశంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు. మంత్రితో మాట్లాడారు. అలాగే రాయచోటి నియోజకవర్గాన్ని జిల్లా స్థాయి అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ వ్యవహారంపై మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్  మీడియాతో మాట్లాడారు.రాయచోటిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి