Breaking News

మత్తు ఆవహించి.. మానవత్వం మరిచి..


Published on: 30 Dec 2025 17:10  IST

కొందరు యువకులు పనులు చేయకుండా మద్యానికి బానిసవతున్నారు. ఆ మత్తులో తామేం చేస్తున్నామో ఆలోచించకుండా నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు మద్యం, గంజాయి మత్తులో భార్యను లేదా అడ్డొచ్చిన వారిని హతమార్చేవరకు దారి తీసింది. మరోవైపు పట్టణ, గ్రామీణ ప్రాంత యువత డ్రగ్స్‌కు బానిసలవుతున్న ఘటనలు వెలుగులోకి రావడం తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తోంది. ఆబ్కారీ, పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించి కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి