Breaking News

జమ్మూలోని ప్రముఖ ఆలయంపై పాక్ మిస్సైల్ ఎటాక్..


Published on: 10 May 2025 12:53  IST

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడితో భారత్‌,పాక్‌ నడుమ ఉద్రిక్తత మరింత తీవ్రతరంగా మారింది. పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. నివాస ప్రాంతాలు, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని పాక్‌ కాల్పులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే జమ్మూ నగరంలోని ఓ ప్రముఖ ఆలయంపై పాక్ మిస్సైల్ ఎటాక్ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి