Breaking News

హయత్‌నగర్లో ప్రమాదంలోmbbsవిద్యార్థిని మృతి

హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పరిధిలో ఈరోజు (డిసెంబర్ 15, 2025) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థిని యంసాయని ఐశ్వర్య మృతి చెందారు. ఆమె తండ్రి పాండుకు తీవ్ర గాయాలయ్యాయి. 


Published on: 15 Dec 2025 12:35  IST

హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పరిధిలో ఈరోజు (డిసెంబర్ 15, 2025) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థిని యంసాయని ఐశ్వర్య మృతి చెందారు. ఆమె తండ్రి పాండుకు తీవ్ర గాయాలయ్యాయి. 

హయత్‌నగర్ పీఎస్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ వద్ద.ఐశ్వర్య తన తండ్రితో కలిసి రోడ్డు దాటుతుండగా, అతివేగంగా వచ్చిన ఒక కారు వారిని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐశ్వర్య అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె తండ్రి పాండును మెరుగైన చికిత్స నిమిత్తం వేరే ఆసుపత్రికి తరలించారు.మృతురాలు యంసాయని ఐశ్వర్య మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నారు.ఐశ్వర్య మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు

Follow us on , &

ఇవీ చదవండి