Breaking News

సిద్ధమైన అగ్గిరవ్వలు


Published on: 29 May 2025 17:35  IST

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ.. మూడేండ్లపాటు కత్తిమీద సాములా సాగే ట్రైనింగ్‌లో క్యాడెట్లు బ్రహ్మాస్ర్తాల్లా తయారవుతారు. ఆ తర్వాత వారి వారి సామర్థ్యాలను బట్టి త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవలు అందిస్తారు. ఇప్పటివరకు ఎన్డీఏ నుంచి పురుషులు మాత్రమే సైన్యంలో చేరేవాళ్లు. మొదటిసారిగా ఎన్డీఏ 148వ బ్యాచ్‌లో అతివలు తలెత్తుకొని దేశసేవకు కదం తొక్కుతున్నారు. 17 మంది యువతులు సర్వశక్తిమంతులై.. ఈ నెల 30న జరగనున్న పాసింగ్‌ పరేడ్‌లో ‘జై హింద్‌’ అని నినదించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి