Breaking News

టీ.బీజేపీలో రాజాసింగ్ కల్లోలం


Published on: 03 Jun 2025 13:57  IST

తెలంగాణ బీజేపీలో తరుచుగా టీ.బీజేపీ నాయకత్వంపై ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. నోటీసులు కాదు దమ్ముంటే సస్పెండ్ చేయాలంటూ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. హిజ్రాలు అంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నాయకత్వం సీరియస్‌గా ఉంది. ఎమ్మెల్యే వ్యవహారంపై ఢిల్లీ పెద్దలతో టీ.బీజేపీ నాయకత్వం చర్చించనుంది. ఈరోజు (మంగళవారం) సాయంత్రం హైకామండ్‌తో చర్చించి ఎమ్మెల్యేపై చర్యలకు స్టేట్ పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి