Breaking News

శాఖల కేటాయింపులు,మార్పులు అధిష్టానంతో చర్చలు..


Published on: 10 Jun 2025 12:19  IST

తెలంగాణ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు శాఖల మార్పులపైన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య చర్చలు జరుగుతున్నాయి. నిన్న (సోమవారం) కేసీ వేణుగోపాలతో గంటకుపైగా రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి బేటి కానున్నారు. ఖర్గేతో భేటీ తరువాత మంత్రుల శాఖల మార్పులు ఖరారు కానున్నాయి. అలాగే కొత్త మంత్రులకు కూడా శాఖల కేటాయింపు జరుగుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి