Breaking News

గ్యారెంటీలు ఇయ్యకుంటే గల్లాపట్టి నిలదీస్తం..


Published on: 01 Nov 2025 11:49  IST

 గ్యారెంటీలను అమలు చేయకుంటే కాంగ్రెస్‌ నేతలను (Congress) గల్లాపట్టి నిలదీస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) హెచ్చరించారు. వృద్ధులకు నెలకు రూ.4 వేల పింఛన్‌ రావాలంటే.. ఆడబిడ్డలకు రూ.2500 అందాలంటే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ రాకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం షేక్‌పేట డివిజన్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌తో కలిసి కేటీఆర్‌ రోడ్‌షో నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి