Breaking News

రాయిని తెచ్చి.. ఆలయంగా మలిచి..


Published on: 17 Feb 2026 16:06  IST

ఏడుకొండల వాడా వెంకటరమణ.. ఆపద మొక్కుల వాడా అనాథ రక్షకా అని ఒక్కసారి తలుచుకుంటే చాలు కొలిచిన వారికి కొంగు బంగారమై సిరులిచ్చే స్వామి వెంకటేశ్వరుడు. అందుకే దివ్య మంగళ స్వరూపుడైన ఆయన ఆలయం ఎక్కడ ఉన్నా నిత్య కల్యాణం, పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. ఇక తిరుమల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన దర్శనం కోసం లక్షల మంది నిత్యం పడిగాపులు కాస్తూనే ఉంటారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement