Breaking News

టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ..


Published on: 18 Jul 2025 17:51  IST

తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈరోజు(శుక్రవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అధ్యక్షతన ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం మెుదలైంది. ఈనెల 21 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌ ప్రాజెక్టుల పరిష్కారం వంటి అంశాలపైనా చర్చించనున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి