Breaking News

రాష్ట్రంలో మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు.


Published on: 10 Nov 2025 18:39  IST

ఆంధ్రప్రదేశ్‌లో మరో 10 కార్పొరేషన్లకు సంబంధించి బోర్డు డైరెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 122 మందికి డైరెక్టర్లుగా పదవులు కేటాయించింది ప్రభుత్వం. కొత్తగా నియమించిన వారిలో కూటమి ప్రభుత్వంలో భాగమైన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి