Breaking News

బీహార్ ఎన్నికల ఫలితాలపై సీఎం ఏమన్నారంటే..


Published on: 14 Nov 2025 15:25  IST

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించింది. ఈ క్రమంలో బీహార్‌లో ఎన్డీయే గెలుపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. విశాఖలో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభ ప్లీనరీ సదస్సులో సీఎం ప్రసంగిస్తూ బీహార్‌ ఫలితాలను ప్రస్తావించారు. బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ మళ్లీ విజయం సాధించిందన్నారు. ఎన్డీఏపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి