Breaking News

శివలింగం ధ్వంసం ఘటన..


Published on: 31 Dec 2025 12:23  IST

ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కపాలేశ్వర స్వామి శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.ఆరు పోలీసు బృందాలతో నింది తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ల ఆధారంగా అనుమానితులను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన కు సంబంధించి పోలీసుల అదుపులో కీలక నిందితుడు ఉన్నట్లు సమాచారం.తోటపేట గ్రామానికి చెందిన 38 సంవత్సరాల యువకుడు ఈ దుశ్చర్యకు పాల్పడిన ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి