Breaking News

దావత్‌ ఎంత పనిచేసే..!


Published on: 02 Jan 2026 14:56  IST

నూతన సంవత్సర వేడుకలు భవానీనగర్‌లో విషాదాన్ని మిగిల్చాయి. ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో ఒకరు మృతి చెందగా.. 11 మంది అస్వస్థతకు గురైన ఘటన జగద్గిరిగుట్ట ఠాణా పరిధిలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. సంక్షేమ సంఘం సభ్యులు కోడిమాంసం, చేపలతో విందు చేసుకోగా.. ఫుడ్‌ పాయిజన్‌ అయ్యి ఆసుపత్రి పాలయ్యారు. సూరారం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను ఎంపీ ఈటల రాజేందర్,భాజపా జిల్లా ఇన్‌ఛార్జి డా.ఎస్‌.మల్లారెడ్డి పరామర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి