Breaking News

శ్రీమంతుల సన్యాస దీక్ష


Published on: 02 Jan 2026 15:04  IST

కొత్త ఏడాది శుభసమయంలో సన్యాస దీక్ష తీసుకునేందుకు 15 మంది యువతీ యువకులు సిద్ధమయ్యారు. రాజధాని నగర వీవీ పురం వాసవి ఆలయం సమీపంలోని శ్రీ సిమంధర్‌ శాంతి సూరి జైన సంఘం ఆవరణలో 20 నుంచి 40 ఏళ్ల వయసున్న తొమ్మిది మంది సాధ్విలు, ఆరుగురు సాధువులు సన్యాస దీక్షకు ముందుకు వచ్చారు. ఇంజినీరింగ్, వైద్యం, విద్యావేత్తలు, ఎంబీఏ పూర్తి చేసిన వీరంతా శ్రీమంతులేనని సంఘం ప్రతినిధులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి